Tirumala Srivari కి చెన్నైకి చెందిన భక్తురాలు విలువైన వజ్రాభరణాలు విరాళంగా అందించారు. స్వర్ణయజ్ఞోపవీతం, కాసుల హారాన్ని టీటీడీ ఈవోకు అందచేశారు.